Saturday, March 24, 2012

బ్లాగ్ కవులతో సద్గోష్ఠి @ Hyderabad


నందన నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని దివ్య కళాంజలి (మా అపార్ట్ మెంటు) లో సాయంత్రం 5 గం.ల నుండి పద్య కవి సమ్మేళనం ఏర్పాటు గావించబడినది.

శ్రీ చింతా రామకృష్ణారావు గారు "చిత్ర కవిత్వము" పై,
శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారు " తెలుగు కవుల వాగ్విలాసము" పై ప్రసంగించనున్నారు

ఆసక్తి కలవారందరూ ఆహ్వానితులే